కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన... జిల్లా ఎస్పీ.
కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బుధవారం ఇంచార్జ్ మంత్రి కి ఎస్పీ పూల మొక్కను అందజేశారు.