సుపరి పాలనలో తొలి అడుగు... సుపరిపాలనకు ఏడాది - వర్రి రమణ సెక్రటరీ జామి మండలం టీడీపీ.

*12-06-2025*
 *జామి* 
 
❇️ *సుపరి పాలనలో తొలి అడుగు... సుపరిపాలనకు ఏడాది - వర్రి రమణ సెక్రటరీ జామి మండలం టీడీపీ.

❇️ *ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో సమగ్రాభివృద్ధిని సాధించాం* 

❇️ *రాష్ట్రాన్ని దేశంలో కెల్లా ప్రగతిపూర్వకంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పం*

❇️ *ఏడాది పాలన సందర్బంగా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పోలపర్తి స్వామి నాయుడు గారు వర్రి రమణ గారు.


 *జామి* :- ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి ప్రగతిని, అందించాలని...అలాగే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో సమగ్రాభివృద్ధిని సాధించి... రాష్ట్రాన్ని దేశంలో కెల్లా ప్రగతి పూర్వకంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పమని j తెలిపారు... అందుకోసం ప్రజల ఆశీర్వాదం, మరిన్ని పధకాలు ప్రణాళికలతో నిరంతరం శ్రమించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు... జామి మండలం టీడీపీ పార్టీ నాయకులు అందరు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ ఏడాది పాలనా విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్య మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి జామి మండల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు...

*ఈ కార్యక్రమంలో జామి మండలం ఇంచార్జి కోటన విజయ్, టీడీపీ ప్రెసిడెంట్ స్వామి నాయుడు, కార్యదర్శి వర్రీ రమణ వైస్ పెసిడెంట్ రాయవరపు శ్రీను జామి గ్రామ టీడీపీ అధ్యక్షులు గొర్లె అప్పల నాయుడు భీమసింఘీ ఎంపీటీసీ ధనియాలు పైడ్రాజు గారు అన్నమరాజుపేట అప్పలరాజు గారు విజయనగరం విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కొత్తవి సూర్యారావు గారు దొండపర్తి పెద్ద, వెండ్రపు శ్రీను తెలుగుదేశం పార్టీ మాజీ ప్రెసిడెంట్లు మాజీ ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది.