కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు నీ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది



కర్నూలు జిల్లా,  ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు .